ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 30, 2020, 10:05 AM IST

ETV Bharat / state

పిడుగుపాటుకు మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగుపాటు కారణంగా 7 మేకలు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

srikakulam district
పిడుగుపాటుకు మేకలు మృతిపిడుగుపాటుకు మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మర్రివలస గ్రామంలో పిడుగుపాటుతో 7 మేకలు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నడిమి వలస, చేతు భీమవరం, బాతువ గ్రామాల్లో సుమారు ఎనిమిది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి.

ABOUT THE AUTHOR

...view details