ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

శ్రీకాకులం జిల్లా రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు నో ప్లాస్టిక్ డే పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

By

Published : Jul 3, 2019, 7:46 PM IST

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

'నో ప్లాస్టిక్ డే' పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వద్దంటూ ప్రదర్శన నిర్వహించారు. నో ప్లాస్టిక్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కారకాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details