ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేశారు.

By

Published : Aug 5, 2019, 1:27 PM IST

sand-workers-demands-for-issue

రోడ్డెక్కిన భవన నిర్మాణ కార్మికులు..

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక తవ్వకాల నిలుపుదలతో ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక తవ్వకాలకు యథావిధిగా కొనసాగేలా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details