ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం

పార్లమెంట్​ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మెహన్​ నాయుడు రెండోసారి లోక్​సభలో అడుగు పెట్టారు.

By

Published : Jun 17, 2019, 1:37 PM IST

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం

పార్లమెంట్​ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడత పార్లమెంటులో అడుగు పెట్టారు. రాష్ట్ర హక్కులు, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై లోక్​సభలో గత ఐదేళ్ల కాలంలో ఎంతో పోరాడారు.

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details