ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలోకి దొంగల ముఠాను తీసుకొచ్చారు'

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం, కుశిలపురం తదితర పంచాయతీల్లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు

By

Published : Mar 24, 2019, 4:23 PM IST

'రాష్ట్రంలోకి దొంగల ముఠాను తీసుకొచ్చారు'

'రాష్ట్రంలోకి దొంగల ముఠాను తీసుకొచ్చారు'
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం, కుశిలపురం తదితర పంచాయతీల్లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో దొంగల ముఠాను తీసుకువచ్చి తొమ్మిది లక్షల ఓట్లు తొలగింపునకు పాల్పడ్డ జగన్ లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. 31 కేసులు ఉన్న జగన్ లాంటి అవినీతిపరులు మనకు అవసరం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details