ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట శిబిరంపై దాడి.. పోలీసుల అదుపులో 10 మంది

శ్రీకాకుళం జిల్లా సింగుపురం సమీపంలోని తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకుని రూ. 62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Aug 30, 2020, 7:58 PM IST

gambling in singupuram srikakulam district
సింగుపురంలో పేకాట

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగుపురం సమీపంలోని తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సై జనార్దన్​కు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. 10 మందిని అదుపులోకి తీసుకుని రూ. 62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details