ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో ఎఎన్​ఎంల ఆందోళన

శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్​ఎంలు ఆందోళన చేపట్టారు. కాంట్రక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని... లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

By

Published : Jul 30, 2019, 4:15 PM IST

ఎఎన్‌యంల ధర్నా

ఎఎన్‌యంల ధర్నా

శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్​ఎంలు డీఎంహెచ్​వో కార్యాలయాన్ని ముట్టడించి... ఆందోళన చేపట్టారు. కాంట్రక్టు ఉద్యోగులను, సెకండ్ ఎఎన్​ఎమ్​లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎంహెచ్​వో కార్యాలయంలో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతయుతంగా ధర్నా చేయాడానికి వస్తే... పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలో పలువురు ఎఎన్‌యంలకు గాయాలయ్యాయి. మరోసారి నోటిఫికేషన్‌ జారిచేయడాన్ని తప్పుపట్టిన ఎఎన్‌యంలు... వైకాపా సర్కారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details