ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు

అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధుడు పాలకొండ జమ్మయ్య చెరువులో శవమై తేలాడు. శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Oct 2, 2019, 7:45 PM IST

Published : Oct 2, 2019, 7:45 PM IST

An elderly man dead in a suspicious condition was in the Jammaya Pond at Palakonda in srikakulam

చెరువులో వృద్ధుడి మృతదేహం...పలు అనుమానాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మరణించాడు. జమ్మయ్య చెరువులో రమణ మృతదేహం లభించింది. మృతుృడి శరీరంపై, ముఖంపై గాయాలు కాగా.. చేతులు రెండు వెనక్కి కట్టేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details