ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీక్ష ధరించి చోరీలు... పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో దీక్షలు ధరించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షా ఇరవై వేల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాచర్ల మండలం, నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం, కొమరోలు మండలంలోని బాదినేని పల్లి, గోపాలపురం, సూరవారి పల్లి దేవాలయాల్లో వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు.

By

Published : Dec 19, 2019, 4:00 PM IST

Updated : Dec 26, 2019, 6:59 PM IST

thefts are occured on wearing of malaya in giddaluru of prakasam
గిద్దలూరులో మాలధరించి చోరీలకు పాల్పడుతోన్న మైనర్​లు అరెస్ట్

గిద్దలూరులో మాలధరించి చోరీలకు పాల్పడుతోన్న మైనర్​లు అరెస్ట్
Last Updated : Dec 26, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details