ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ

ప్రకాశంజిల్లా చీరాలలోని వీ.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలోని ఎన్.సి.సి క్యాంప్​లో ఎండతీవ్రతకు పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

By

Published : May 5, 2019, 11:51 PM IST

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ

ఎన్​సీసీ విద్యార్థులకు వడ దెబ్బ

తెనాలి బెటాలియన్​కు చెందిన 575 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీన చీరాలకు శిక్షణ కోసం వచ్చారు. ఎండ తీవ్రత వల్ల శిక్షణ సమయంలో పదిమంది విద్యార్థులు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. ఎన్.సి.సి అధికారులు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు చికిత్స అనంతరం పంపించివేయగా మరొ నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details