ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా గాయకుడి ఆవేదనా గళం

రాష్ట్రంపై కేంద్ర వైఖరిని ప్రజాగాయకుడు శరత్ పాట రూపంలో ఎండగట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని..హామీల నెరవేర్చే విషయంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Feb 11, 2019, 6:52 PM IST

కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రజా గాయకుడు శరత్ తన ఆవేదన గళాన్ని వినిపించారు.

కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రజా గాయకుడు శరత్ తన ఆవేదన గళాన్ని వినిపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజా గాయకుడు శరత్ తన నిరసన గళాన్ని వినిపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన రాసిన పాటను వినిపించారు. ప్రజాధనాన్ని దుబారా చేస్తూ దేశ విదేశాలు చుట్టి వస్తున్న మోదీకి...రాష్ట్రానికిచ్చిన హామీలను నేరవేర్చే విషయంలో విఫలమయ్యారని గాత్రంతో దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details