ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో నరకూరి లచ్చేసు అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది.

By

Published : Sep 27, 2019, 10:55 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పొదిలి మండలం కంబాలపాడుకు చెందిన నరకూరి లచ్చేసుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details