Father and children missing: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో ఇద్దరు పిల్లలు సహా తండ్రి అదృశ్యమయ్యారు. వీరంతా మంగళవారం రాత్రి నుంచి కనపించకుండా పోవటంతో.. కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
Father and children missing: ప్రకాశం జిల్లాలో తండ్రి సహా ఇద్దరు పిల్లల అదృశ్యం
Published : Mar 2, 2022, 4:22 PM IST
Published : Mar 2, 2022, 4:22 PM IST
|Updated : Mar 2, 2022, 4:42 PM IST
16:19 March 02
అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద బైకు, చెప్పులు, వస్తువులు గుర్తింపు
కాగా.. అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద బైకు, చెప్పులు, వస్తువులు గుర్తించటంతో.. వారి ఆందోళన మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులతో గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన వారు చిరంజీవి (36), చైతన్య కృష్ణ (9), సాయి సౌమ్య (8)గా గుర్తించారు.
ఇదీ చదవండి: