ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు జీజీహెచ్​లో కరోనా బాధితుడు ఆత్మహత్య - ఒంగోళు జీజీహెచ్​లో కరోనా బాధితుడు ఆత్మకహత్య

కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. దీంతో పలువురు కొవిడ్ రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంగోలు జీజీహెచ్​లో కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

suicide covid
suicide covid

By

Published : Aug 10, 2020, 9:19 AM IST

Updated : Aug 10, 2020, 11:09 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ భవనంపై నుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు. మార్కాపురానికి చెందిన వ్యక్తి.. కొద్దికాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని తల్లి, సోదరుడికి కరోనా సోకటంతో అదే వార్డులో వైద్యం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురైన బాధితుడు.. భవనం 3వ అంతస్థు నుంచి దూకి బలనవన్మరణానికి పాల్పడ్డారు

Last Updated : Aug 10, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details