ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందేలా చర్యలు: సీఎంవో

By

Published : Apr 24, 2021, 8:33 PM IST

కరోనా బాధితులకు తక్షణమే ఆక్సిజన్ అందేలా చూస్తున్నామని సీఎంవో తెలిపింది. ఒంగోలు జీజీహెచ్​లో కొవిడ్ కేసులపై ఆరా తీసింది.

ggh ongole
ggh ongole

ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్‌కు కొవిడ్ కేసుల తాకిడిపై సీఎంవో ఆరా తీసింది. కరోనా కేసులపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై స్పందించిన సీఎంవో.. కరోనా రోగుల కోసం ఆక్సిజన కంప్రెషర్స్, డీ టైప్ సిలిండర్స్ ఉంచినట్లు తెలిపింది. కొవిడ్ బాధితులకు తక్షణం ఆక్సిజన్ అందేలా చూస్తున్నామని వివరించింది. డిశ్చార్జీలు అయిన వెంటనే పడకల కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details