ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ - KAMBHAM

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా కంభంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు ర్యాలీ చేశారు.

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ

By

Published : Feb 15, 2019, 3:39 PM IST

అమర జవానుల ఆత్మశాంతి కోరుతూ విద్యార్ధుల ర్యాలీ
జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రఘాతుకాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లా కంభం పట్టణ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దాడిలో అమరులైన వీర జవానుల ఆత్మ శాంతి కోరుతూ నినాదాలు చేశారు. దాయాది దేశం ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకుని సన్మార్గంలో పయనించాలని నినదించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details