ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కలెక్టర్​ గారూ... మీరే న్యాయం చేయాలి'

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపాడి గ్రామానికి చెందిన ఓ రైతు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. తనకు చెందిన భూమిని అధికారులు మరో రైతు పేరుతో పట్టా ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై రెవెన్యూ అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగిన నకిలీ పట్టాదారు పాస్​ పుస్తకాన్ని రద్దు చేయలేదని వాపోయాడు. స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

By

Published : Feb 11, 2020, 2:57 PM IST

నకిలీ పట్టాదారు పాస్​ పుస్తకాన్ని రద్దు చెయ్యండి
నకిలీ పట్టాదారు పాస్​ పుస్తకాన్ని రద్దు చెయ్యండి

'కలెక్టర్​ గారూ... మీరే న్యాయం చేయాలి'

ఇదీ చూడండి:ఇళ్ల పట్టాలివ్వాలని...తహసీల్దారు కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళన..!

ABOUT THE AUTHOR

...view details