ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ ఆదాల

జిల్లా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్​రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని స్పష్టం చేశారు.

By

Published : Jun 5, 2019, 1:56 PM IST

నెల్లూరు ఎంపీతో భారత్​ ముఖాముఖి

మొట్టమొదటిసారిగా పార్లమెంట్​లోకి అడుగుపెడుతున్న వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్​ రెడ్డి.. జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దగదర్తి విమానాశ్రయం, రామాయపట్నం ఓడరేవు నిర్మాణం, కిసాన్​ సెజ్​లో పరిశ్రమల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందిస్తానంటున్నఆదాల ప్రభాకర్​రెడ్డితో ముఖాముఖి.

నెల్లూరు ఎంపీతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details