ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ బిల్లు కట్టేందుకు వెళ్లి.. ఉన్నపాటుగా కుప్పకూలిపోయాడు

నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో 70 ఏళ్ల షేక్ బడేసున్ అనే వ్యక్తి మృతి చెందాడు. రిక్షా తొక్కుతూ జీవనం సాగించిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

By

Published : Jun 20, 2020, 10:32 AM IST

person dead
విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వెళ్లి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో 70 ఏళ్ల షేక్ బడేసున్ అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్త్ బిల్లు చెల్లించేందుకు వచ్చిన ఆయన కౌంటర్ వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడి పోయాడు. అక్కడే మృతి చెందాడు. ఆయన్ను రిక్షా కార్మికుడుగా అధికారులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details