ఇళ్ల పట్టాల పంపిణీ వేదికపైనే నిద్రపోయిన తహసీల్దార్
ఓ పక్క ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మరోపక్క అధికారులు, నాయకులు సీఎం జగన్ ప్రసంగాన్ని వీక్షిస్తున్నారు. కానీ ఒక అధికారి మాత్రం వేదికపైనే నిద్రలోకి జారుకున్నారు.
Published : Dec 26, 2020, 11:01 AM IST
Published : Dec 26, 2020, 11:01 AM IST
|Updated : Dec 26, 2020, 12:30 PM IST
ఆదోనిలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం
Last Updated : Dec 26, 2020, 12:30 PM IST