ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రంలో మద్యం, పేకాట మాఫియా నడుస్తోంది'

By

Published : Aug 29, 2020, 3:36 PM IST

ఓ మారుమూల గ్రామంలో ఎంతో కాలంగా పేకాట, మద్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

'రాష్ట్రంలో మద్యం మాఫియా, పేకాట మాఫియా నడుస్తోంది'
'రాష్ట్రంలో మద్యం మాఫియా, పేకాట మాఫియా నడుస్తోంది'

కనీసం ఇప్పటికైనా దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారన్నారు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా తాజాగా పేకాట మాఫియా నడుస్తోందని ఆరోపించారు. జగన్‌కు ఓటు వేసినందుకు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details