ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్ననీటి ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 816.40 అడుగులు, నీటినిల్వ 38.2920 టీఎంసీలుగా నమోదైంది.

By

Published : Jul 15, 2020, 9:35 PM IST

Published : Jul 15, 2020, 9:35 PM IST

srisailam dam water flow
srisailam dam water flow

పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 71 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2,876 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలాని జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 816.40 అడుగులు, నీటినిల్వ 38.2920 టీఎంసీలుగా నమోదైంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పెరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లోకి వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details