Accident: లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి
లారీని ఢీకొన్న కారు
20:00 September 04
ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం కలిచాట్ల వంతెన వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఆత్మకూరుకు చెందిన సుధాకర్గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లింగంగా గుర్తించారు.
ఇదీ చదవండి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు.. 16 మరణాలు
Last Updated : Sep 4, 2021, 8:38 PM IST