ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి

By

Published : Sep 4, 2021, 8:02 PM IST

Updated : Sep 4, 2021, 8:38 PM IST

లారీని ఢీకొన్న కారు
లారీని ఢీకొన్న కారు

20:00 September 04

ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం కలిచాట్ల వంతెన వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌గౌడ్‌, శ్రీనివాస్ రెడ్డి, లింగంగా గుర్తించారు. 

ఇదీ చదవండి

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు.. 16 మరణాలు

Last Updated : Sep 4, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details