ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2019, 5:23 PM IST

ETV Bharat / state

ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ

అనారోగ్యంతో ఇటీవల మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు.

పవన్ కల్యాణ్

ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ

అనారోగ్యంతో మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధిని జనసేనాని పవన్​కళ్యాణ్​ సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details