ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

విద్యూదాఘాతంతో కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి చెందారు. కొత్త ఇంటిని తడుపుతుండగా ఘటన చోటు చేసుకుంది.

By

Published : Aug 20, 2019, 12:55 PM IST

Updated : Aug 20, 2019, 2:19 PM IST

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి

కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్​ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో నూతన ఇంటిని తడుపుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు . మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్​ మృతి
Last Updated : Aug 20, 2019, 2:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details