ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2020, 4:04 PM IST

ETV Bharat / state

హోంగార్డు పై హత్యాయత్నం.. ఫ్యాక్షన్ గొడవలే కారణం..?

కర్నూలు జిల్లా ఆదోని రహదారిలో ఓ హోంగార్డుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బాధితుడి కాలికి గాయం అయ్యింది. ఫ్యాక్షన్ గొడవల కారణంగానే తనపై దాడి జరిగిందని బాధితుడు ఆరోపించారు.

murder attempt on home guard in patthikonda kurnool district
కర్నూలు జిల్లా ఆదోని రహదారిలో హోంగార్డుపై హత్యాయత్నం

కర్నూలు జిల్లా పత్తికొండలోని ఆదోని రహదారిలో హోంగార్డుపై హత్యాయత్నం జరిగింది. తుగ్గలి మండలం కడమకుంట్లకు చెందిన భూపాల్ రెడ్డి... ఓ హోటల్​లో టీ తాగుతుండగా కారుతో ఢీ కొట్టించి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భూపాల్​రెడ్డి కాలికి గాయం అయ్యింది. ఫ్యాక్షన్ గొడవల కారణంగా స్థానిక వైకాపా నాయకుడు అమర్​నాథ్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details