ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కబేళా నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ఎమ్మిగనూరులో నిర్మించనున్న కబేళా సెంటర్​ స్థలాన్ని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పరిశీలించారు. కోటి రూపాయలతో నిధులతో అత్యాధునికంగా వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.

By

Published : Jan 12, 2021, 11:47 AM IST

MLA Chennakeshava Reddy
కబేళా నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సున్నం బట్టి వద్ద నిర్మించనున్న కబేళా సెంటర్​ స్థలాన్ని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి పరిశీలించారు. కోటి రూపాయల నిధులతో అధునాతనంగా వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో ఈ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు.. కమిషనర్​ రఘునాథరెడ్డి, వైకాపా నియోజకవర్గ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details