ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలవనరుల శాఖ కార్యాలయానికి కొత్త శోభ

కర్నూలు జిల్లా తుంగభద్ర దిగువ కాల్వ వద్ద 70 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో జలవనరుల శాఖ కార్యాలయం కొత్త కళ వచ్చింది.

By

Published : Jun 19, 2020, 10:10 PM IST

many-development-programs
జలవనరుల శాఖ కార్యాలయానికి కొత్త శోభ


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని జలవనరుల శాఖ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తుంగభద్ర దిగువ కాల్వ వద్ద గల కార్యాలయంలో 70 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారులు, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తి కావస్తుండగా.. సీసీ రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణంతో జలవనరుల కార్యాలయం నూతన శోభ సంతరించుకుంది.

ఇవీ చూడండి...
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details