ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం

కర్నూలు జిల్లా మహానంది గోశాల సమీపంలో చిరుత సంచరిస్తోంది. లాక్​డౌన్‌ కారణంగా జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది.

By

Published : Jun 5, 2020, 7:35 PM IST

మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం
మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం

కర్నూలు జిల్లా మహానంది గోశాల సమీపంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గోశాల సమీపంలో పందిపిల్లపై చిరుత దాడి చేసి చెట్టుపైకి తీసుకెళ్లింది. చెట్టు పైనుంచి పందిపిల్ల కిందపడటంతో చిరుత కూడా కిందకు దూకింది. అక్కడే ఉన్న మిగిలిన పందులు ఎదురుతిరగటంతో చిరుత అడవిలోకి పారిపోయింది.

ఇదీ చూడండి:ఏనుగు మృతిపై ఎన్​జీటీ సీరియస్.. సుమోటోగా స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details