ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పూలచింత వద్ద కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Jun 26, 2020, 8:00 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని పూలచింత వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడి చేసి భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor seized at pulachintala
పూలచింత వద్ద కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని పూలచింత వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారుల చేసిన దాడుల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. అదే మండలంలోని కనకవీడు పేటకు చెందిన లింగమూర్తి, లింగన్న, బోయ నారాయణ, వడ్డే లక్ష్మన్న ద్విచక్ర వాహనంపై మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్యంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details