కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తెదేపా కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలోని పార్టీ బృందం పర్యటించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలను వారి బృందం పరిశీలించింది. రాయలసీమలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని... అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని పర్యటనలో కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
TDP Team visit : సీమలో నెలకొన్న కరువు... పట్టించుకునే వారేరి? : కాల్వ శ్రీనివాసులు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలోని పార్టీ బృందం పర్యటించింది. వర్షాభావం కారణంగా ఎండిపోయిన పంటలను ఆ బృందం పరిశీలించింది.
తెలుగుదేశం పార్టీ బృందం పర్యటన
ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కేఈ శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్