ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిట్టపల్లి సమీపంలో రేషన్​ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన 320 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిట్టపల్లి సమీపంలో సోదాలు చేసిన పోలీసులు 6 ఆటోలను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. సరకు కొత్తపేట గ్రామానికి చెందిన రమణ అనే వ్యాపారిదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By

Published : Feb 14, 2020, 8:28 PM IST

illegal ration rice seized in kurnool dst
కర్నూలు జిల్లాలో రేషన్​ బియ్యం పట్టివేత

.

మిట్టపల్లి సమీపంలో రేషన్​ బియ్యం పట్టివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details