ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజిలెన్స్​ దాడుల్లో భారీగా రేషన్​ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 440పైగా రేషన్​ బియ్యం బస్తాలు సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్​ తహసీల్దార్​ వెంకటనారాయణ, ఎస్సై జయన్నలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఆర్​ఐ శేషాద్రి ఆధ్వర్యంలో బియ్యం బస్తాలను తనిఖీ చేశారు. అనంతరం నంద్యాలకు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

By

Published : Mar 4, 2020, 2:45 PM IST

Published : Mar 4, 2020, 2:45 PM IST

illegal ration rice caught in kurnool district
భారీగా రేషన్​ బియ్యం పట్టివేత

భారీగా రేషన్​ బియ్యం పట్టివేత

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details