ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణం'

హైకోర్టు ఆర్డర్​ను తుంగలో తొక్కి ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

By

Published : Jun 28, 2020, 1:19 PM IST

former mla press meet at yemmiganur kurnool district
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. హైకోర్టు ఆర్డర్​ను తుంగలో తొక్కి అధికారులు గుడిసెలు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రెండు దశబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేయటం తగదన్నారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో భారీ వర్షం...పలు చోట్ల నిలిచిన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details