కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వస్తున్న ఉద్యోగిని 5 కిలోమీటర్ల దూరంలో అధికారులు పట్టుకున్నారు. ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈవో.. మెమో జారీ చేశారు. ఏడురోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వచ్చిన ఉద్యోగి..!
శ్రీశైల దేవస్థానం ఉద్యోగి మాంసం తీసుకొస్తూ అధికారులకు చిక్కాడు. శ్రీశైలానికి 5 కిలోమీటర్ల దూరంలో అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఉద్యోగిని ఈవో సస్పెండ్ చేశారు.
శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వస్తున్న ఉద్యోగి పట్టివేత