ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వచ్చిన ఉద్యోగి..!

శ్రీశైల దేవస్థానం ఉద్యోగి మాంసం తీసుకొస్తూ అధికారులకు చిక్కాడు. శ్రీశైలానికి 5 కిలోమీటర్ల దూరంలో అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఉద్యోగిని ఈవో సస్పెండ్​ చేశారు.

By

Published : May 6, 2020, 11:59 PM IST

Published : May 6, 2020, 11:59 PM IST

శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వస్తున్న ఉద్యోగి పట్టివేత
శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వస్తున్న ఉద్యోగి పట్టివేత

కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానానికి మాంసంతో వస్తున్న ఉద్యోగిని 5 కిలోమీటర్ల దూరంలో అధికారులు పట్టుకున్నారు. ఉద్యోగిని సస్పెండ్​ చేసిన ఈవో.. మెమో జారీ చేశారు. ఏడురోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details