ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు వజ్రాయుధం.. అమ్ముకోకండి!

ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కర్నూలులో 2కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సత్యనారాయణ... జిల్లా వాసులకు పలు సూచనలు చేశారు. వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోవద్దని సూచించారు.

By

Published : Mar 12, 2019, 3:55 PM IST

Updated : Mar 12, 2019, 4:04 PM IST

కలెక్టర్ సత్యనారాయణ

కలెక్టర్ సత్యనారాయణ సూచనలు
వజ్రాయుధం లాంటి ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలకుకర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. నగరంలో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతానికి మించి ఓటింగ్ నమోదు కావాలన్నారు.
Last Updated : Mar 12, 2019, 4:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details