ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీ అమ్మారు.. పంచర్లు వేశారు.. చివరికి..!!

కర్నూలు జిల్లా డోన్​ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి రామాంజనేయులు వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు.

By

Published : Mar 22, 2019, 4:53 PM IST

సీపీఐ అభ్యర్ధి వినూత్న ప్రచారం

సీపీఐ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లా డోన్​ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి రామాంజనేయులు.. జనానికి ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నించారు.ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచారు.. కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. వీటితో పాటు.. టీ అమ్మారు. ద్విచక్ర వాహనాలకు పంచర్లు వేశారు. వామపక్షాలు, జనసేన పొత్తులో భాగంగా డోన్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details