ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

By

Published : Dec 2, 2020, 9:54 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం తాజాగా మరో ఐదుగురికి కరోనా సోకగా..బాధితుల సంఖ్య 60,250కు చేరుకుంది.

జిల్లాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
జిల్లాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

కర్నూలు జిల్లాలో బుధవారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60,250కు చేరుకుంది. 59,599 మంది కరోనా జయించగా... మరో 165 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. బుధవారం కరోనాతో ఒక్కరూ కూడా చనిపోలేదు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 486 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details