ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హోదా ఇస్తేనే ఏపీకి రండి'

కర్నూలు జిల్లాలో 'మోదీ గో బ్యాక్​' పేరుతో తెదేపా కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ప్రధాని రాష్ట్రాన్ని మోసం చేశారని...హోదా ఇస్తేనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

By

Published : Feb 6, 2019, 2:29 PM IST

కర్నూలులో మోదీకి వ్యతిరేకంగా బైక్​ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు మోదీని ఏపీలో అడుగుపెట్టనీయమని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. కర్నూలులో తెదేపా కార్యాలయం నుంచి 'మోదీ గో బ్యాక్​' పేరుతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని రాష్ట్రాన్ని మోసం చేశారని తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వరులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భాజపాకు బుద్ది చెప్పాలన్నారు.

కర్నూలులో మోదీకి వ్యతిరేకంగా బైక్​ ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details