ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

By

Published : Jul 6, 2019, 1:07 PM IST

ఏఐఎస్ఎఫ్

మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలంటూ కర్నూలు జిల్లా ఆలూరులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంటర్ విద్యార్థులకు గత ఏడాది మధ్యాహ్న భోజనం అమలు చేసి... ఈ ఏడాది దాన్ని రద్దు చేయడం బాధాకరం అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బళ్ళారి రహదారిపై మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details