ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

కృష్ణా జిల్లా కె.సీతారాంపురంలో ఓ మహిళ అనుమానస్పదస్థితిలో మృతిచెందింది. రెండురోజుల క్రితం ప్రియుడితో బయటికి వెళ్లిన ఆమె... అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మరణించింది.

By

Published : Mar 18, 2021, 10:48 AM IST

woman suspect death at k. sitharampuram
కె.సీతారాంపురంలో మహిళ అనుమానస్పద మృతి

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారాంపురానికి చెందిన ఆవుల కృష్ణవేణి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు రోజుల కిందట ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్​కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందిస్తున్న సమయంలో బుధవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details