కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారాంపురానికి చెందిన ఆవుల కృష్ణవేణి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు రోజుల కిందట ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందిస్తున్న సమయంలో బుధవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కృష్ణా జిల్లా కె.సీతారాంపురంలో ఓ మహిళ అనుమానస్పదస్థితిలో మృతిచెందింది. రెండురోజుల క్రితం ప్రియుడితో బయటికి వెళ్లిన ఆమె... అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మరణించింది.
కె.సీతారాంపురంలో మహిళ అనుమానస్పద మృతి