ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాయాన్ని లెక్కచేయక.. జోరుగా ఎన్నికల ప్రచారం

కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని బాపులపాడు, బండారుగూడెం, సిరివాడ, తిప్పనగుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

By

Published : Apr 2, 2019, 12:05 PM IST

వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం

వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని బాపులపాడు, బండారుగూడెం, సిరివాడ, తిప్పనగుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. గత నాలుగు రోజుల పర్యటనలో ప్రచార రథం ఇనుపరేకు కాలి వేలికి గుచ్చుకుని గాయం అయ్యింది. అయినా గాయాన్నీ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. కానుమోలు మాజీ సర్పంచి వెంకట చింతల అప్పారావు, ఆయన అనుచరులు వంశీ సమక్షంలో తెదేపాలో చేరారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details