ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దాములూరు వద్ద తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : May 22, 2021, 10:36 AM IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం సీసాలతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

liquor seized
మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్నారు. నిందితుల నుంచి తెలంగాణకు చెందిన 140 మద్యం సీసాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని మధిర నుంచి మద్యం వస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు రాఘవాపురం గ్రామానికి చెందిన వారిగా పోలీసుల గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details