కృష్ణాజిల్లా తెదేపా నేత దాసరి జై రమేష్ వైకాపా చేరికపై గన్నవరంలో తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. సీనియర్ నేతనంటూ చెప్పుకుని తిరిగే రమేష్ పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమి లేదన్నారు. వైకాపాలో చేరికతో తెదేపాకు పట్టిన శని వదిలిందంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నివాసం వద్ద బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలో అనేక పదవులు అనుభవించి చంద్రబాబుపై విమర్శలు చేయటం తగదని నేతలు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి.