"జిల్లాకొకటి చొప్పున 25 రాజధానులు ఏర్పాటు చేయండి"
రాజధాని తరలింపుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటే.. కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండని ట్విట్టర్లో కేశినేని ఎద్దేవా చేశారు.
ఎంపీ కేశినేని నాని ట్విట్
.