ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

విజయవాడ చిట్టినగర్ సెంటర్​లోని ఓ బేకరీ దుకాణంలో జరిగిన చోరీలో... రూ. 30 వేల నగదు అపహరణకు గురైందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Aug 29, 2019, 9:07 PM IST

Published : Aug 29, 2019, 9:07 PM IST

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

కృష్ణా జిల్లా విజయవాడ చిట్టినగర్ సెంటర్​లో ఓ బేకరీ దుకాణంలో చోరీ జరిగింది. రాత్రి దుకాణానికి తాళం వేసుకొని ఇంటికి వెళ్లిన యజమాని... ఉదయం వచ్చి చూసేసరికి షాపు తెరిచి ఉంది. దీనితో అవాక్కయైన యజమాని...దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. క్యాష్ కౌంటర్​లోని రూ.30 వేల రూపాయిలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... క్లూస్ టీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలిముద్రలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details