ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

కృష్ణా జిల్లాలో 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా 'స్వచ్ఛ మసూలా' చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ కోరారు. పట్టణంలో 14 ప్రధాన ప్రాంతాల్లో జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు.

By

Published : May 13, 2019, 6:53 AM IST

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

జిల్లా కేంద్రంలో 'స్వచ్ఛ మసూలా'

కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ కోరారు. కృష్ణా జిల్లాలో చేపట్టిన 'నేను సైతం' కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 'స్వచ్ఛ మసులా' కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పట్టణంలో గుర్తించిన 14 ప్రధాన ప్రాంతాల్లోని మంచినీరు, మురుగునీటి కాలువలను శుభ్రపరిచేందుకు జిల్లా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ మసులా కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details