ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో పమిడిముక్కల మండలం,కృష్ణాపురం రోడ్డుపై అజీజ్ అనే వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Sep 8, 2019, 2:37 PM IST

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం డొంక రోడ్డులో ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతుడు చల్లపల్లి మండలం రామనగరంకు చెందిన అబ్దుల్ అజీద్(48)గా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details