ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2021, 9:14 PM IST

ETV Bharat / state

సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన రహదారులు

సంక్రాంతి పండగొచ్చింది..పట్నం పల్లెబాట పట్టింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్​గేట్ వద్ద వాహనాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తుండటంతో టోల్​ గేట్ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది.

Roads crowded with commuters
సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన రహదారులు

సంక్రాంతి పండగ సందర్భంగా రహదారులపై రద్దీ గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తుండటంతో టోల్​ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్​గేట్ వద్ద వాహనాల సంఖ్య పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసే సాంప్రదాయ కోడి పందేలు, పొట్టేలు పందాలు, ఎడ్ల పందేలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని సత్వరమే తగ్గించేందుకు ఫాస్టాగ్ అమలు సహా ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు.

సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన రహదారులు

ఇదీ చదవండి: మహనీయులను స్మరిస్తూ.. అనుసరిస్తూ.. ప్రత్యేక క్యాలెండర్​!

ABOUT THE AUTHOR

...view details