ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగ్గయ్యపేట చెక్​పోస్ట్ వద్ద తెలంగాణ మద్యం సీజ్

By

Published : May 25, 2020, 6:01 PM IST

తెలంగాణ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చెక్​పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సరకు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.

polcie  seized telangana liquor in krishna dst jaggayapeta
polcie seized telangana liquor in krishna dst jaggayapeta

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలను తనీఖి చేస్తుండగా ఓ కారులో మద్యం బాటిల్స్ పట్టుబడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details